• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఐడీ విచారణకు లోకేష్

    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ చేంజ్ చేశారని లోకేష్‌పై సీఐడీ అభియోగాలు మోపింది. రాష్ట్ర విభజనకు ముందు హెరిటెజ్ సంస్థ రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో 9 ఎకరాలు ల్యాండ్ కొంటే అవినీతి ఎలా అవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగనుంది.