• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కొవిడ్‌ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు’

    దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలపై కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారు రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. దీనివల్ల కార్డియాక్‌ అరెస్ట్‌ ముప్పు నుంచి బయటపడొచ్చని సూచించారు. ఈ మేరకు ICMR అధ్యయనం పేర్కొందని తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారు ఒత్తిడితో కూడిన పనులు, పరిగెత్తడం, కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలని అని మాండవీయ సూచించారు.