• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ జాబితాలో 12 కొత్త ముఖాలు

    కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలోని 55 మందిలో 12 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారు. సీపీఎం అడిగిన భద్రాచలంలో పొదెం వీరయ్యకు టికెట్ కేటాయించారు. ఇటీవల పార్టీలో చేరిన వేముల వీరేషంకు నకిరేకల్ టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి సీట్లు కేటాయించారు. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ ఈసారి బరిలోకి దిగుతున్నారు.