• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇరాన్ మహిళకు శాంతి నోబెల్

    ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్‌ మొహమ్మది ఎపికయ్యారు. ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు నర్గేస్‌కు శాంతి బహుమతి లభించింది. ఆమె చేసిన వీరోచిత పోరాటంలో భాగంగా నర్గేన్ 31 సంవత్సరాల జైలును కూడా అనుభవించారు. ఆమె ఇంకా జైలులోనే ఉన్నారు.