• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘దేశానికి రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని అవుతారు’

    దేశానికి తదుపరి ప్రధాని రాహుల్ గాంధీ అవుతారని కర్ణాటక మఠం స్వామీజీ మురుగ శరణారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. చిత్రదుర్గ జిల్లాలోని శ్రీమురుగరాజేంద్ర మఠంను రాహుల్ సందర్శించిన నేపథ్యంలో శరణారావు ఈ వ్యాఖ్యలు చేశారు. తమ మఠాన్ని సందర్శించిన వారు ఎవరైనా ఆశీర్వదించబడతారని పేర్కొన్నారు. రాహుల్ స్వామి వారి నుంచి ఇష్ట లింగ దీక్షను స్వీకరించారు. ఈ విషయాన్ని రాహుల్ ట్విట్టర్ ద్వారా స్వయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు రాహుల్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. … Read more