• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తొలిసారి ఆలౌట్ అయిన ముంబై

    వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తొలిసారిగా ఆలౌటైంది. యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌లో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మ్యాథ్యూస్(35), ఇస్సీ వాంగ్(32), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(25) మినహా ముంబై అమ్మాయిల్లో ఎవరూ రాణించలేదు. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 3, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పేసర్ అంజలి శర్వాణి ఒక వికెట్ పడగొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే యూపీ జట్టుకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం.