• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

    ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 3న నోటిఫికేషన్, 10నుంచి నామినేషన్లు, 15 వరకు నామినేషన్ల విత్‌డ్రా, 30న పోలీంగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 3.02 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. ఒకే విడతలో తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.