దుర్గ నిమజ్జనంలో అపశృతి.. ఏడుగురు మృతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దుర్గ నిమజ్జనంలో అపశృతి.. ఏడుగురు మృతి

    దుర్గ నిమజ్జనంలో అపశృతి.. ఏడుగురు మృతి

    October 6, 2022
    in India, News

    © ANI Photo

    పశ్చిమ బెంగాల్- జలపాయ్‌గురిలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి దుర్గ మాత నిమజ్జనం సమయంలో మాల్ నదిలో పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నదిలో పడి గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన NDRF సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నదిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నదిలో [వరద](url) ఉద్ధృతి పెరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version