ప్రస్తుతం ఓటీటీ యుగంలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. వీకెండ్ వచ్చిదంటే చాలు.. ఈ తరహా చిత్రాలను వీక్షించేందుకు తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు. మంచి థ్రిల్లింగ్ కంటెంట్తో వచ్చిన సినిమా కోసం ఓటీటీ వేదికల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అటువంటి వారి కోసం YouSay ఓ మూవీ సజీషన్ను తీసుకొచ్చింది. ఈ వీకెండ్లో చూసేందుకు బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను పరిచయం చేస్తోంది. మలయాళంలో మంచి విజయం అందుకున్న ఆ చిత్రాన్ని తెలుగులోనూ వీక్షించవచ్చు. ఇంతకీ ఆ సినిమా ...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రణ్బీర్ కపూర్ సతీమణి అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో 100 మోస్ట్ ఇన్ప్లూయెన్సియల్ పీపుల్ జాబితలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమై వ్యక్తుల జాబితాను ఏటా టైమ్స్ మ్యగజైన్ విడుదల చేస్తుంటుంది. గతేడాది.. మూవీ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, షారుక్ ఖాన్ మాత్రమే చోటు దక్కించుకోగా.. ఈ ఏడాది అలియా భట్ చోటు సంపాదించి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో సినీవర్గాల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ సందర్భంలో అలియా ...
ప్రతీవారం ఓటీటీలో కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో కొన్ని థియేటర్లలో విడుదలైనవి కాగా.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేవి ఉంటాయి. లవ్, ఫ్యామిలీ, క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా వివిధ జానర్లో వచ్చిన చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఏప్రిల్ నెల సగం గడిచి పోయింది. మరి ఈ 15 రోజుల కాలంలో ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్లో ప్లాన్ చేసుకోండి ...
సినీ పరిశ్రమలో వారసత్వం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. స్టార్ హీరోల కుమారులు తమ టాలెంట్ను నిరూపించుకొని కథానాయకులుగా ఎదుగుతున్నారు. టాలీవుడ్లోనూ ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. వారసులుగా వచ్చిన ఈతరం యువ నటులు.. ఇక్కడ స్టార్లుగా గుర్తింపు సంపాదించారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమను రూల్ చేయగలమన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ...
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? ...
ఓటీటీ రాకతో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆసక్తికరంగా సాగే కంటెంట్ను చూసేందుకు ఓటీటీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది గమనించిన ప్రముఖ స్ట్రీమింగ్ వేదికలు.. అటువంచి చిత్రాలను ప్రతీవారం తీసుకొస్తూ ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీకెండ్ కూడా సరికొత్త మిస్టర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. సీరియల్ కిల్లర్ చుట్టూ సాగే ఆ సినిమాను చూసేందుకు సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది? ...
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈక్రమంలో (Some Lesser Known Facts Pooja hegde)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పూజా హెగ్డే ముద్దు పేరు? పూజిత ...
సాయి పల్లవి తెలుగులో ఫిదా చిత్రంతో పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతకు ముందు ఆమె మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాలో మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. మరి సాయి పల్లవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about Sai ...
కీర్తి సురేష్ తెలుగులో ‘నేను శైలజ‘(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా ...
తమన్నా భాటియా ప్రస్తుతం అవకాశాలపరంగా మంచి స్వింగ్లో ఉన్న హీరోయిన్, తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. ఇప్పటి వరకు 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈ మిల్క్ బ్యూటీ… ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015) హిట్ చిత్రాల్లో నటించింది. ...
ఆషికా రంగనాథ్.. తెలుగులో అమిగోస్ చిత్రం ద్వారా పరిచయమైంది. నాగార్జున సరసన నా సామిరంగ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. ఆషికా రంగనాథ్కు బెల్లీ డ్యాన్స్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఆషికా రంగనాథ్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts Ashika Ranganath) ఓసారి చూద్దాం ఆషికా రంగనాథ్ వయస్సు ఎంత? 1996, ఆగస్టు 5న జన్మించింది ఆషికా రంగనాథ్ తెలుగులో నటించిన తొలి సినిమా? అమిగోస్(2023) ఆషికా రంగనాథ్ ...
సాధారణంగా ఐపీఎల్ అంటే ముందుగా స్టార్ క్రికెటర్లే గుర్తుకు వస్తారు. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav), జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) లాంటి టీమిండియా ప్లేయర్లతో పాటు విదేశీ ఆటగాళ్లను చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే ప్రస్తుత సీజన్లో కొందరు యువ క్రికెటర్లు.. స్టార్ ప్లేయర్లను మరిపిస్తూ సత్తా చాటుతున్నారు. బౌలింగ్, బ్యాటింగ్తో అద్భత ఆట తీరును ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అక్టోబర్లో టీ20 వరల్డ్కప్ ...
ప్రస్తుత ఓటీటీ యుగంలో అన్ని రకాల కంటెంట్ అందుబాటులో ఉంది. కామెడీ, హర్రర్, యాక్షన్, సైంటిఫిక్, రొమాంటిక్ ఇలా ఏ జానర్లో చిత్రాన్ని చూడాలన్న వెంటనే చూసేయచ్చు. అయితే రొమాంటింక్ & కామెడీ కంటెంట్తో చాలా అరుదుగా చిత్రాలు వస్తుంటాయి. ఆ కంటెంట్తో వచ్చే చిత్రాలను చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడు రెడీగానే ఉంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ అద్భుతమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ను సజీషన్స్ రూపంలో తీసుకొచ్చింది. ఆ చిత్రం పేరు ‘మన్మథ లీల’ (Manmadha Leelai). పేరే ఇలా ...
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors).. తమ కస్టమర్స్ కోసం సరికొత్త కారును భారత్లో లాంచ్ చేసింది. కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand I10 Nios) లైనప్లోనే శక్తివంతమైన కారును విడుదల చేసింది. కార్పొరేట్ పేరుతో (Hyundai Grand i10 Nios Corporate) ఈ నయా మోడల్ను తీసుకొచ్చింది. దేశంలోని వాహన ప్రియులను ఈ కారు విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో నయా కార్పొరేట్ వెర్షన్ ఫీచర్లు, ధర, ఇతర విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం. పవర్ఫుల్ ఇంజిన్ ...
ఐపీఎల్ 17వ సీజన్లో ‘సన్రైజర్స్ హైదరాబాద్’ (Sunrisers Hyderabad) జట్టు అదరగొడుతోంది. గత కొన్ని సీజన్ల నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకే పరిమితమైన SRH.. కొత్త కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) రాకతో సత్తా చాటుతోంది. తన బలహీనతలను బలాలుగా మార్చుకొని ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్.. మూడు విజయలతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది. 2022 ఐపీఎల్ సీజన్ తర్వాత SRH ఇలా టాప్-4లో నిలవడం ఇదే తొలిసారి. ఆ సీజన్లో ...
కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన పలు చిత్రాలు తెలుగు వెర్షన్లో థియేటర్/ఓటీటీల్లో రిలీజై మంచి ఆదరణ సంపాదిస్తున్నాయి. ఇలా వచ్చిన మలయాళ చిత్రాలు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ ఇక్కడ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. అయితే తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘కాటేరా’ (Kaatera) తెలుగులో రిలీజయ్యింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సినిమా కథేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ...
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం తర్వాత.. జూ. ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. భీమ్ పాత్రలో తారక్ నటన చూసి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ప్రతిష్టాత్మక హిందీ చిత్రం ‘వార్ 2’ (War 2)లో తారక్ నటించే అవకాశం దక్కింది. కాగా, ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్లో జూ.ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన తారక్ ఫొటో ఒకటి.. నెట్టింట వైరల్గా మారింది. ఇందులో తారక్ లుక్ పూర్తిగా ...
గత కొన్ని వారాలుగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్లు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్ హాస్య నటుడు సత్యం రాజేష్ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టెనెంట్’ (Tenant). ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ...
ఓటీటీలో ప్రతీ వారం పదుల సంఖ్యలో చిత్రాలు, సిరీస్లు రిలీజవుతుంటాయి. వాటిలో ఏది చూడాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అద్భుతమైన చిత్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెగ సెర్చ్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ మంచి హాలీవుడ్ చిత్రాన్ని తీసుకొచ్చింది. 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ఆ చిత్రం.. మీ వీకెండ్ను ఫుల్ఫిల్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు చూడాలి? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పుడు చూద్దాం. ఆ సినిమా ఏదంటే? ...
యంగ్ బ్యూటీ నేహా శెట్టి.. టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. కుర్ర హీరోలకు ప్రధాన ఆప్షన్గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రంలో.. నేహా హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 17న రిలీజ్ కానుంది. ఇటీవల వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) చిత్రంలోనూ ఈ బ్యూటీ మెరిసింది. తనకు పాపులారిటీ తీసుకొచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu)లోని రాధిక పాత్రలో ...
ఈషా రెబ్బ.. తెలుగు సినిమా నటి. “అంతకుముందు.. ఆ తరువాత” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. బ్రాండ్ బాబు, బందిపోటు, అరవింద సమేత వీరరాఘవ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. ఈషా రెబ్బ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts Eesha rebba) ఓసారి చూద్దాం ఈషా రెబ్బ వయస్సు ఎంత? 1988, ఏప్రిల్ 19న జన్మించింది ఈషా రెబ్బ తెలుగులో నటించిన తొలి సినిమా? అంతకుముందు.. ఆ తరువాత ...
వర్ష బొల్లమ్మ.. చూసి చూడంగానే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు కంటే ముందు తమిళ్ చిత్రం సతురన్(2015) సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది. తెలుగులో జాను, మిడిల్క్లాస్ మెలోడీస్, పుష్పకవిమానం, స్వాతి ముత్యం వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన క్యూట్ లుక్స్, అందంతో పెద్దఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వర్షకు పెంపుడు జంతువులంటే ఇష్టం. అలాగే వర్ష బొల్లమ్మ గురించి(Some Lesser Known Facts Varsha bollamma) మరికొన్ని ...
అనన్య నాగళ్ల.. మల్లేశం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన “పద్మ” పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. వకీల్సాబ్ చిత్రంలో దివ్యా నాయక్ క్యారెక్టర్ ద్వారా గుర్తింపు పొందింది. అనన్య సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది. ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అనన్యకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. మరి అనన్య నాగళ్ల గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts Ananya nagalla) విషయాలు ఇప్పుడు ...