• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పదవుల కోసం పార్టీ మారలేదు: రాజగోపాల్

    పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. బీజేపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రజలు నమ్మకం పోయింది. బీజేపీ. బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటే అందుకే కేసీఆర్‌పై పోరాడేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నాను. 100 మంది బీఆర్‌ఎస్ నేతలు ఎంతో కష్టపడితే మునుగోడు ఉపఎన్నిక గెలిచింది. కాంగ్రెస్‌లో ఉంటేనే మీరు గెలుస్తారని ప్రజలు నాతో చెప్పారు’ అని రాజగోపాల్ పేర్కొన్నారు.