• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పడవ బోల్తా.. 70 మంది గల్లంతు

    ఆఫ్రికాలోని ఘోర విషాదం చోటుచేసుకుంది. నదిలో ఓ పడవ బోల్తా పడి 17 మంది మృతి చెందారు.. మరో 70 మందికి పైగా గల్లంతయ్యారు. దేశంలోనే అతిపెద్దదైన బెన్యూ నదిలో ఈ విషాదం జరిగింది. స్థానికులు చేపల మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న వ్యాపారులతో కూడిన పడవ నదిలో బోల్తా కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

    పడవలో పరామర్శకు TDP నేతలు..నీటిలో పడ్డ నేతలు

    TDP అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో పెను ప్రమాదం తప్పింది. ఏపీ పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు నేతలతో కలిసి చంద్రబాబు పడవలో వెళ్లారు. సొంపల్లి చేరుకోగానే పడవ నుంచి చంద్రబాబు దిగగా, మిగతా నేతలు దిగుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో పలువురు నేతలు నీటిలో పడిపోయారు. వెంటనే స్థానిక ప్రజలు వారిని బయటకు తీసుకొచ్చారు.

    Categories Uncategorized