• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి ప్రతి గ్రామంలో కంటి వెలుగు శిబిరం

    తెలంగాణలో కంటి వెలుగు రెండో విడత లాంఛనంగా ప్రారంభయ్యింది. ఇవాళ్టి నుంచి పంచాయితీలు, రైతు వేదికల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు శిబిరం ఉంటుంది.