• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మణిపూర్‌లో మారణహోమం: 54 మంది మృతి

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. పోలీసులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆందోళనల్లో రాష్ట్రవ్యాప్తంగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 10000 మంది సైనికులు మోహరించారు. మోరే, గచురాచాంద్‌పూర్, కాంగ్‌పోక్పీ, కక్చింగ్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. Vehicles being burnt by Christian Kuki's to stop the Hindu Meiteis fleeing, from their burning homes. #Manipur is … Read more