• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మణిపూర్‌లో మారణహోమం: 54 మంది మృతి

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. పోలీసులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆందోళనల్లో రాష్ట్రవ్యాప్తంగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 10000 మంది సైనికులు మోహరించారు. మోరే, గచురాచాంద్‌పూర్, కాంగ్‌పోక్పీ, కక్చింగ్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv