• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత

    ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు క్యాంపస్ ఎదుట బైటాయించి ధర్నాకు దిగారు. కళాశాల యాజమాన్యం వచ్చి సర్థి చెప్పినా విద్యార్థులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. దీంతో క్యాంపస్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.