• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సొంత అత్తను కాల్చిచంపిన కానిస్టేబుల్

    హనుమకొండ- గుండ్ల సింగారంలో దారుణం ఘటన వెలుగు చూసింది. ఆస్తి గొడవల కారణంగా సొంత అత్తను అల్లుడు కాల్చి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న హతురాలు కమలమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ప్రసాద్‌ కోటపల్లి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రసాద్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.