• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గెలిపిస్తే సికింద్రాబాద్‌ను స్వర్గం చేస్తా: కేఏ పాల్

    ఎన్నికల్లో తనను గెలిపిస్తే సికింద్రాబాద్‌ను స్వర్గం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నేడు తుకారం గేట్‌లోని మాంగర్ బస్తీలో పాల్ ఎన్నికల ప్రచారం నిర్శహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు తన పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని కేఏ పాల్ సూచించారు.