• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వచ్చే 25 ఏళ్లు చాలా ముఖ్యమైనవ: మోదీ

    వచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యమైనవని ప్రధాని మోదీ తెలిపారు. సర్దార్‌ పటేల్‌ స్పూర్తితో మన లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. దూరదృష్టితో కూడిన రాజ నీతిజ్ఞతను దేశ ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటారని తెలిపారు. దేశ అభివృద్ధికి బుజ్జగింపు రాజకీయాలే అడ్డంకిగా నిలుస్తున్నాయన్నారు. సానుకూల రాజకీయాలు చేయలేని కూటమి పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ చూచించారు. వారు సొంత ప్రయోజనాల కోసం దేశ ఐక్యతపైనా రాజీ పడతారని పేర్కొన్నారు.