• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రమాద బాధితులకు అండగా సోనూసూద్

    ఒడిశా రైలు ప్రమాద బాధితులకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ అండగా నిలిచాడు. ఈ ప్రమాదంలో బాధితులుగా మిగిలినవారికి జీవితకాలం పింఛన్ లేదా నెలనెలా జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ సందేశం పంపాడు. కంటితుడుపు పరిహారం చెల్లించకుండా శాశ్వత పరిహారం ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం ప్రకటించిన పరిహారం రెండు మూడు నెలల్లోనే ఖర్చుయిపోతుందన్నాడు. పెన్షన్ గానీ, స్థిరాదాయం కల్పించడం గానీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. Heartbroken by the news of the train tragedy in … Read more