• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రమాద బాధితులకు అండగా సోనూసూద్

    ఒడిశా రైలు ప్రమాద బాధితులకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ అండగా నిలిచాడు. ఈ ప్రమాదంలో బాధితులుగా మిగిలినవారికి జీవితకాలం పింఛన్ లేదా నెలనెలా జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ సందేశం పంపాడు. కంటితుడుపు పరిహారం చెల్లించకుండా శాశ్వత పరిహారం ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం ప్రకటించిన పరిహారం రెండు మూడు నెలల్లోనే ఖర్చుయిపోతుందన్నాడు. పెన్షన్ గానీ, స్థిరాదాయం కల్పించడం గానీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv