• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రయాణికులకు భారత రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వేసవిలో తక్కువ ధరకే ఏసీ ప్రయాణ సౌకర్యం కల్పించబోతుంది. ఈ నెల 22 నుంచి ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రయాణికులకు దుప్పట్లు కూడా అందించనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు మంజూరు చేసింది.ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకున్న వారికి రైల్వే స్టేషన్ కౌంటర్లలో రీఫండ్ అందించనున్నట్లు తెలిపింది. రైల్వే ప్రయాణికులకు అత్యుత్తమమైన … Read more