• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైబర్ నేరగాళ్ల వలలో మాజీ మంత్రి

    కేంద్ర మాజీ టెలికాం మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకున్నారు. ఈ నెల 8న ఓ వ్యక్తి తాను బ్యాంక్ సిబ్బంది అంటూ కాల్ చేసి తన ఖాతా వివరాలు అడిగినట్లు తెలిపారు. అయితే ఎలాంటి వివరాలు చెప్పనప్పటికీ తన ఖాతా నుంచి రూ.99,999 డెబిట్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దయానిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిగా పనిచేశారు. ఈ రంగాల్లో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలకంగా వ్యవహరించారు.

    12 పాసై రోజుకు రూ.5కోట్ల మోసం

    ముంబై సైబర్ రాకెట్ ముఠా గుట్టు రట్టు కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ముఠా నాయకుడు దాడి శ్రీనివాస రావు(49) చదివింది 12తరగతి మాత్రమేనట. కానీ, టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉండటంతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. ఇలా రోజుకు కనీసం రూ.5 కోట్ల వరకు ఖాతాలో జమ చేసుకునేవాడట. హైదరాబాద్‌లోని ఓ హోటల్ నుంచి నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 40 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి రూ.15కోట్ల వరకు రికవర్ చేశారు. శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని … Read more