• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైబర్ నేరగాళ్ల వలలో మాజీ మంత్రి

    కేంద్ర మాజీ టెలికాం మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకున్నారు. ఈ నెల 8న ఓ వ్యక్తి తాను బ్యాంక్ సిబ్బంది అంటూ కాల్ చేసి తన ఖాతా వివరాలు అడిగినట్లు తెలిపారు. అయితే ఎలాంటి వివరాలు చెప్పనప్పటికీ తన ఖాతా నుంచి రూ.99,999 డెబిట్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దయానిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిగా పనిచేశారు. ఈ రంగాల్లో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలకంగా వ్యవహరించారు.

    గవర్నర్‌ని ప్రశ్నిస్తూ వెలిసిన పోస్టర్లు

    తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. ఆ రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, గవర్నర్‌ని ప్రశ్నిస్తూ రాష్ట్రంలో పోస్టర్లు వెలిశాయి. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం సమీపంలో పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అంటించారు. నేర చరిత్ర కలిగిన కేంద్ర మంత్రుల జాబితాను ఇందులో ప్రచురించడం గమనార్హం. గవర్నర్ ఆర్.ఎన్.రవిని ప్రశ్నిస్తూ వీటిపై సమాధానమేంటని పోస్టర్లలో నిలదీశారు. #WATCH | Tamil Nadu: DMK supporters stick posters near Anna Arivalayam, DMK headquarters in Chennai, raising … Read more