• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెటిజన్‌ ఇంటికొస్తానన్న యాంకర్ రష్మీ

    బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఓ నెటిజన్‌పై మండిపడింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంబర్‌పేట్ కుక్కల దాడి విషయంలో ఓ నెటిజన్ రష్మీని విమర్శించాడు. ‘‘కుక్క రష్మీని కుక్కను కొట్టినట్లు కొట్టాలి.’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి రష్మీ ఘాటుగా స్పందించారు. ‘‘నీ ఇళ్లు ఎక్కడ ఉందో చెప్పు. నేను పర్సనల్‌గా వచ్చి కలుస్తాను. అప్పుడు అక్కడ పరిస్థితి ఎలా హ్యాండిల్ చేస్తావో నేనూ చూస్తా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్.’’ అంటూ అతడిపై విరుచుకుపడింది.

    బిర్యానీ కోసం హోటల్‌కు నిప్పు

    బిర్యానీ లేదన్నందుకు కోపంతో ఓ వ్యక్తి ఏకంగా రెస్టారెంట్‌నే తగలబెట్టాడు. న్యూయార్క్‌లోని ఓ బంగ్లాదేశీ రెస్టారెంట్‌కు చోఫెల్ నోర్బు అనే వ్యక్తి వచ్చి చికెన్ బిర్యానీ ఆర్డర్ చెప్పాడు. దీనికి అక్కడి సిబ్బంది బిర్యానీ లేదని సమాధానమిచ్చారు. వెంటనే కోపంతో ఊగిసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రెస్టారెంట్ మూసేసిన తర్వాత వచ్చి నిప్పంటించాడు. మంటలు అతడికి కూడా అంటుకున్నాయి. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. నిందితుడు పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. View this post on Instagram A post … Read more