• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిర్యానీ కోసం హోటల్‌కు నిప్పు

    బిర్యానీ లేదన్నందుకు కోపంతో ఓ వ్యక్తి ఏకంగా రెస్టారెంట్‌నే తగలబెట్టాడు. న్యూయార్క్‌లోని ఓ బంగ్లాదేశీ రెస్టారెంట్‌కు చోఫెల్ నోర్బు అనే వ్యక్తి వచ్చి చికెన్ బిర్యానీ ఆర్డర్ చెప్పాడు. దీనికి అక్కడి సిబ్బంది బిర్యానీ లేదని సమాధానమిచ్చారు. వెంటనే కోపంతో ఊగిసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రెస్టారెంట్ మూసేసిన తర్వాత వచ్చి నిప్పంటించాడు. మంటలు అతడికి కూడా అంటుకున్నాయి. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. నిందితుడు పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv