• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ap; గవర్నర్‌ను కలసిన సీఎం దంపతులు

    [వీడియో; ](url)ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. గవర్నర్ దంపతులకు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. శుక్రవారం ఏపీ గవర్నర్‌గా నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఏపీ గవర్నర్‌గా ఉన్న హరిచందన్ విశ్వభూషణ్ బదిలీపై చత్తీస్‌గఢ్ వెళ్లిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ … Read more