• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారాస నేతలకు మావోలు వార్నింగ్

    TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లా BRS నాయకులకి మావోయిస్టులు వార్నింగ్‌ ఇచ్చారు. నేతలు ఇసుక మాఫీయా, భూ కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించినవారి పైన దాడులు చేసి హత్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలపై భారాస నేతలు పెత్తనం చెలయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అక్రమాలను తక్షణమే ఆపేయాలని, లేకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవంటూ పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు.