• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎండలో ఫోన్ వాడుతున్నారా.. జాగ్రత్త

    ఎండలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్‌ని వాడటం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యకిరణాలు నేరుగా ఫోన్‌ తెరపై పడి రిఫ్లెక్ట్ అవుతాయి. స్క్రీన్‌ని చూసినప్పుడు కంటిలోని రెటీనాపై ప్రభావం చూపి మాక్యులాను దెబ్బతీస్తాయి. ఇలా చేయడం వల్ల కంటి చూపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఫోన్ వాడకం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ నియమం పాటిస్తూ జాగ్రత్త పడండి.

    పాదచారుల కోసం వినూత్న ప్రయోగం

    ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటే క్రమంలో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిని గమనించిన దక్షిణ కొరియా ప్రభుత్వం ఒక ప్రయోగం చేపట్టింది. జీబ్రా క్రాసింగ్ లైన్ల వద్ద ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసింది. దీంతో పాదచారులు ఎలా పడితే అలా వెళ్లకుండా.. గ్రీన్ లైట్ వెలిగినప్పుడే రోడ్డు దాటాలి. రెడ్ లైట్ పడగానే ఆగిపోవాలి. ఈ ప్రయోగం అక్కడ విజయవంతమైంది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. South Korea put pedestrian street … Read more