• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: మోదీ

    ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో మాట్లాడిన ప్రధాని, పరోక్షంగా పాకిస్థాన్​కు చురకలంటించారు. భారత్​ ప్రస్తుతం 5వ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు వైట్​హౌస్​లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఏర్పాటు చేసిన విందుకు ప్రధాని మోదీ సహా వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. గూగుల్‌ సీఈఓ సుందర్ పిచ్చాయ్‌ కూడా విందులో పాల్గొన్నారు. #WATCH | Our vision is 'Sabka … Read more

    బైడెన్‌ భార్యకు మోదీ అదిరిపోయే గిఫ్ట్‌!

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బైడెన్​ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. ఈ క్రమంలో పురాతన అమెరికన్‌ బుక్‌ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్‌ బహూకరించారు. మరోవైపు జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. అనంతరం ఇరువురూ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. వైట్​హౌస్​లో ప్రవేశించే ముందు బైడెన్​ దంపతులు, మోదీ ఫొటోలకు పోజులిచ్చారు. #WATCH | Prime Minister … Read more