• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి జగన్ ఢిల్లీ టూర్

    నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీకి చేరుకోనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో జగన్‌ పాల్గొననున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మోదీతో జగన్ భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    01-06-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

    – తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ – స్టాంప్ పేపర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్. ఏటా రూ. 35 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపిన ప్రభుత్వం – ముంబై, కేరళ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు – పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన IDBI బ్యాంక్ – జనాభా నియంత్రణ కోసం త్వరలో కొత్త చట్టం తేనున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ – బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ … Read more