• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దగాపడ్డ తెలంగాణగా మారింది: కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌- కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర బలగాల నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగించారు.”నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది.. రాష్ట్రం కోసం అన్ని ప్రాంతాల నుంచి పోరాటం చేశారు.. ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారు.. రాష్ట్రం కోసం సుష్మాస్వరాజ్‌ పోరాటం చేశారు.. ఇప్పుడు అవినీతి పెరిగి దగాపడ్డ తెలంగాణగా మారింది” అని విమర్శించారు. #WATCH | Union Minister G … Read more

    సీఎంపై మండిపడ్డ కిషన్ రెడ్డి

    కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసలైన ఫాసిస్ట్ కేసీఆర్ యేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో అన్ పార్లమెంటరీ పదాలను వాడుతున్నారన్నారని గుర్తుచేశారు. ఈటెల రాజేందర్ ని సమావేశాల నుంచి సస్పెండ్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సీఎంగా తొలుత కేసీఆర్ ఆదర్శంగా మాట్లాడాలని హితవు పలికారు. మోదీని గద్దె దించడం కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో ఉన్న ఎంపీ సీట్లను కూడా ప్రజలు ఊడ్చేస్తారని జోష్యం చెప్పారు. గవర్నర్ ప్రొటోకాల్ ని పాటించట్లేదని విమర్శించారు.