• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దగాపడ్డ తెలంగాణగా మారింది: కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌- కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర బలగాల నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగించారు.”నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది.. రాష్ట్రం కోసం అన్ని ప్రాంతాల నుంచి పోరాటం చేశారు.. ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారు.. రాష్ట్రం కోసం సుష్మాస్వరాజ్‌ పోరాటం చేశారు.. ఇప్పుడు అవినీతి పెరిగి దగాపడ్డ తెలంగాణగా మారింది” అని విమర్శించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv