• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ap; గవర్నర్‌ను కలసిన సీఎం దంపతులు

    [వీడియో; ](url)ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. గవర్నర్ దంపతులకు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. శుక్రవారం ఏపీ గవర్నర్‌గా నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఏపీ గవర్నర్‌గా ఉన్న హరిచందన్ విశ్వభూషణ్ బదిలీపై చత్తీస్‌గఢ్ వెళ్లిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ … Read more

    ఔను వాళ్లిద్దరు కలిసిపోయారు; రేవంత్‌తో కోమటిరెడ్డి భేటీ

    కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యాడు. దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి [గాంధీభవన్‌](url)లో అడుగు పెట్టాడు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడాడు.‘‘రేవంత్‌తో నాకు విభేదాలు లేవు. కాంగ్రెస్ బలమైన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలపై సమష్టిగా పోరాడుతాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయి.’’ అంటూ పేర్కొన్నాడు. #Telangana #congress senior leader #komatireddyvenkatreddy met #tpcc chief @Revanthreddy in #Gandhibhavan after … Read more

    తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

    గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. గుజరాత్ రెండో దశ ఎన్నికల నేపథ్యంలో తన తల్లి [ఆశీర్వాదం](url) తీసుకున్నారు. ఆమె పక్కన కూర్చుని తేనీరు సేవించారు. దాదాపు అర్ధ గంట పాటు తన తల్లి ముచ్చటిస్తూ కనిపించాడు. గత జూన్‌లో హీరాబెన్ 99 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కాగా సోమవారం జరిగే రెండో విడత ఎన్నికల్లో సబర్మతీ నియోజకవర్గంలో మోదీ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. #Gandhinagar : Pm Narendra Modi … Read more