• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోసానిపై కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశం

    నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.

    బాలకృష్ణపై పోసాని సంచలన వ్యాఖ్యలు

    సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై నటుడు, ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఓ సైకో అని విరుచుకుపడ్డారు. తన ఇంట్లో వాచ్‌మెన్ చనిపోతే.. అతడి డెడ్ బాడీని దాటుకుని మరీ షూటింగ్‌కు వెళ్లిన చరిత్ర బాలయ్యది అని విమర్శించారు. తుపాకీతో ఇద్దరినీ కాల్చి.. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడని ఆరోపించారు. అదే సామాన్యులను అయితే ఎవరైనా వదిలేస్తారా అని పోసాని ప్రశ్నించారు. బాల‌కృష్ణ‌పై పోసాని చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ … Read more