• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సినీ దర్శకుడికి హైకోర్టు నోటీసులు

    సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్‌ షేక్‌పేటలో రెండెకరాల భూకేటాయింపుపై మెదక్‌కు చెందిన బాలకిషన్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాయితీ ధరతో ప్రభుత్వం భూమిని కేటాయించగా వారు దాన్ని షరతులకు విరుద్ధంగా బార్‌లు, పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపి రాఘవేంద్రరావుతో పాటు కృష్ణమోహన్‌‌కు నోటీసులు జారీ చేసింది.

    ‘ప్రజా విజయభేరి దగ్గర్లోనే ఉంది’

    AP: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ పర్యటనకు దర్శక నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వినీదత్ సంఘీభావం తెలిపారు. ఈ యాత్రకు వస్తోన్న స్పందన చూస్తుంటే నిజంగానే నిజం గెలుస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. ప్రజా విజయభేరి మోగించే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. చంద్రబాబు అరెస్టుపై వెల్లువెత్తుతున్న వ్యతిరేక జ్వాలలు వైకాపా సర్కార్‌ను కూకటి వేళ్లతో దహించక మానవన్నారు. ఈ యాత్ర చంద్రబాబు రేపటి విజయానికి హృదయపూర్వక ఆహ్వానం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

    కళాతపస్వికి దర్శకేంద్రుడి నివాళులు

    దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌కు దర్శకేంద్రుడు [కె.రాఘవేంద్రరావు](url) కన్నీటి నివాళులర్పించారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని విశ్వనాథ్ స్వగృహంలోనే ఆయన పార్ధివ దేహం ఉంచారు. కడసారి చూపుల కోసం పలువురు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. కాగా కళాతపస్వి మృతి పట్ల షూటింగ్‌లు అన్నీ బంద్ చేస్తున్నట్లు సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. విశ్వనాథ్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పంజాగుట్ల శ్మశానవాటికలో జరగనున్నాయి. K Raghavendra Rao garu pays last respects to legendary #KVishwanath garu.@Ragavendraraoba #RIPVishwanathGaru pic.twitter.com/9ZWgCjl0tJ — Shreyas Media … Read more