• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIDEO: రెండు రైళ్లు ఇలా ఢీకొన్నాయి

    బాలేశ్వరం ప్రమాదం జరిగిన తీరు, అక్కడి దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ప్రయాణికులతో ఉన్న రెండు రైళ్లు, ఒక గూడ్స్ ఢీకొనడం ఈ విషాదానికి కారణమైంది. ఒక రైలు బోగీపై మరొకటి వెళ్లిపోవడం, సహాయక సిబ్బంది మృతదేహాలన్నింటిని ఒక వరుసలో ఉంచిన దృశ్యాలు దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. రెండు రైళ్లు అతివేగంతో వెళ్లడంతో ఈ మూడింటి మధ్య తాకిడి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో కొన్ని బోగీలు గాల్లోకి లేచి, తిరిగిపోయాయి. రైలు ప్రమాదం జరిగిన తీరును కొన్ని మీడియా సంస్థలు గ్రాఫిక్స్ ద్వారా తెలిపాయి.

    హృదయ విదారకంగా ప్రమాద దృశ్యాలు

    బాలేశ్వర్ రైలు ప్రమాదం దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఒడిశాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వార్డుల్లో శవాల కుప్పలు భీతి కలిగిస్తున్నాయి. క్షతగాత్రుల రోధనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 238కి పెరిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది ఇంకా బోగీల్లోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు చూసుకునేందుకు పైన Watch Onపై క్లిక్ చేయండి. A country does not become great just because its Prime Minister changes clothes every hour. The country … Read more