• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జింబాబ్వేలో భారత వ్యాపారి మృతి

    జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి వ్యాపారవేత్త, ఆయన కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు. భారత్‌కు చెందిన హర్‌పాల్‌ రంధావా జింబాబ్వేలో రియోజిమ్‌ పేరుతో మైనింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం హర్‌పాల్‌, ఆయన కుమారుడు మరో నలుగురు సిబ్బందితో కలిసి విమానంలో బయలుదేరారు. విమానం మషావా ప్రాంతానికి చేరుకున్న తర్వాత సాంకేతిక లోపంతో కూలిపోయిందని వైమానిక వర్గాలు తెలిపాయి. విమాన ప్రమాద వార్తలను రియోజిమ్‌ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది.

    గెలుపే లక్ష్యంగా టీమిండియా కసరత్తు

    జింబాంబ్వేపై గెలుపే లక్ష్యంగా టీమిండియా ఆటగాళ్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు ఆటగాళ్ల ప్రాక్టిస్ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, శిఖర్ దావన్ నెట్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇతర ఆటగాళ్లతో గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. జింబాంబ్వేతో మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. లైవ్‌ స్కోర్ కోసం యూసే యాప్‌ను ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ వీడియో చూసేందుకు పైనా Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #TeamIndia ready for the … Read more