పాదచారుల కోసం వినూత్న ప్రయోగం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాదచారుల కోసం వినూత్న ప్రయోగం

    పాదచారుల కోసం వినూత్న ప్రయోగం

    November 23, 2022

    Courtesy Twitter: screenshot

    ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటే క్రమంలో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిని గమనించిన దక్షిణ కొరియా ప్రభుత్వం ఒక ప్రయోగం చేపట్టింది. జీబ్రా క్రాసింగ్ లైన్ల వద్ద ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసింది. దీంతో పాదచారులు ఎలా పడితే అలా వెళ్లకుండా.. గ్రీన్ లైట్ వెలిగినప్పుడే రోడ్డు దాటాలి. రెడ్ లైట్ పడగానే ఆగిపోవాలి. ఈ ప్రయోగం అక్కడ విజయవంతమైంది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version