రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన

    రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన

    February 17, 2023

    Courtesy Twitter:@mufaddal_vohra

    భారత్‌-ఆసీస్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మ్యాచ్‌ను గంట కొట్టి ప్రారంభించారు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్‌ గెలవడంలో గౌతం గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్స్‌లో ప్రత్యర్థి జట్లపై విరోచితంగా పోరాడి భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌కు సముచిత గౌరవం ఇచ్చిన బీసీసీఐ మ్యాచ్‌ను ఆయన చేతుల మీద ప్రారంభించింది. కాగా గంభీర్‌ టీమ్‌ఇండియా తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version