అరసవల్లి స్వామిని తాకని సూర్యకిరణాలు
ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం సూర్యనారాయణస్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. ఏటా అక్టోబర్ 1న సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని మూల విరాట్ను తాకుతాయి. అయితే ఈసారి ఆ అద్భుతం ఆవిష్కృతం కాలేదు. రాత్రి నుంచి చిరుజల్లులు, మబ్బులు కారణంగా సూర్యకిరణాలు ప్రసరించలేదు. దీంతో నిరాశతో భక్తులు వెనుదిరుగుతున్నారు. సోమవారం సూర్యకిరణాలు పడే అవకాశం ఉందని అర్చకులు చెబుతున్నారు. సూర్యకిరణాలు స్వామివారిని తాకే సమయంలో దర్శించుకుంటే పుణ్యమని భక్తులు భావిస్తారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్