వరదల బీభత్సం..సురక్షిత ప్రాంతాలకు 3 వేల మంది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరదల బీభత్సం..సురక్షిత ప్రాంతాలకు 3 వేల మంది

    వరదల బీభత్సం..సురక్షిత ప్రాంతాలకు 3 వేల మంది

    July 20, 2022
    in India, News

    screen shot

    ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు గుజరాత్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వల్సాద్ సిటీ నీట మునిగింది. మరోవైపు బొడేలీలో 55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రధాని మోదీ గుజరాత్ సీఎం భూపేంద్రకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గుజరాత్‌లో 3,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version