గుజరాత్ రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. జునాగఢ్, నవసారి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. తీవ్ర వరదలకు వాహనాలు, పశువులు కొట్టుకుపోతున్నాయి. నవసారి పట్టణంలోని ఓ గ్యాస్ గోదాంలో నిల్వ ఉంచిన ఎల్పీజీ సిలిండర్లు నీటి మయమయ్యాయి. నీటిపై తేలుతూ గోదాం నుంచి బయటకి కొట్టుకొచ్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అటు, వరద నివారణకు ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలను తీసుకుంటోంది.
Courtesy Twitter:@TeluguScribe
Courtesy Twitter:@TeluguScribe
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్