సైబర్ నేరగాళ్ల వలలో మాజీ మంత్రి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైబర్ నేరగాళ్ల వలలో మాజీ మంత్రి

    సైబర్ నేరగాళ్ల వలలో మాజీ మంత్రి

    October 11, 2023
    in India, News

    © File Photo

    కేంద్ర మాజీ టెలికాం మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకున్నారు. ఈ నెల 8న ఓ వ్యక్తి తాను బ్యాంక్ సిబ్బంది అంటూ కాల్ చేసి తన ఖాతా వివరాలు అడిగినట్లు తెలిపారు. అయితే ఎలాంటి వివరాలు చెప్పనప్పటికీ తన ఖాతా నుంచి రూ.99,999 డెబిట్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దయానిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిగా పనిచేశారు. ఈ రంగాల్లో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలకంగా వ్యవహరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version