ఆ దశాబ్దకాలం భారత్ భారీగా నష్టపోయింది: ప్రధాని మోదీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ దశాబ్దకాలం భారత్ భారీగా నష్టపోయింది: ప్రధాని మోదీ

    ఆ దశాబ్దకాలం భారత్ భారీగా నష్టపోయింది: ప్రధాని మోదీ

    February 8, 2023
    in India, News

    © ANI Photo

    [VIDEO:](url) అదానీ వ్యవహారంపై నిన్న పార్లమెంటులో విపక్షాలు వ్యవహరించిన తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలింది. భారీ స్కామ్‌లు జరిగాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలింది. 2జీ, బొగ్గు స్కాం, కామన్‌వెల్త్ గేమ్స్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగింది. ఆ దశాబ్దకాలం భారత్ పెద్దఎత్తున నష్టపోయింది. అవినీతిపై కేసులు పెడితే దర్యాప్తు సంస్థలను తప్పుపడుతున్నారు అని విమర్శించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version