కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి

    కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి

    June 25, 2023
    in India, News

    © ANI Photo

    తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్‌ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. దాంతో బైక్‌ ఎగిరి వచ్చి దాని వెనుకాలే వెళ్తున్న ట్రావెలర్‌ వాహనంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version