డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కు నోటీసులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కు నోటీసులు

    డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కు నోటీసులు

    August 29, 2023

    Courtesy Twitter: Cinepuram

    స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు కొచ్చి NIA అధికారులు నోటీసులు పంపారు. వరలక్ష్మీ పీఏ ఆదిలింగం డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వరలక్ష్మీకి కూడా ఆదిలింగం చాలాసార్లు డ్రగ్స్ అందించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా డ్రగ్స్ అమ్మిన డబ్బులతో సినిమాల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు తేల్చారు. దీంతో ఆమెను విచారించేందుకు NIA అధికారులు విచారణకు పిలిచారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version