సినీ ప్రపంచంలో అనేకమంది హీరోయిన్లు తమ నటన ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇన్స్టా వేదికగా క్రేజీ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానుల మనసు దోచుకుంటున్నారు.
రష్మిక మంధాన
కర్ణాటకకు చెందిన ఈ భామ 2014లో మోడలింగ్ ప్రారంభించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది.
తొలుత కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగులోకి మాత్రం ఛలో సినిమాతో నాగశౌర్య సరసన నటించి తెరంగేట్రం చేసింది.
గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంది.
సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాల్లో నటించి తన ఫాలోవర్లను మరింత పెంచుకుంది.
శర్వానంద్కి జోడిగాఈమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
అలాగే రష్మిక విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఈమె తన ఫామ్ కొనసాగిస్తుంది. ఇన్స్టాలో రష్మికకు 29 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం గమనార్హం.
తేజస్వీ మదివాడ
హైదరాబాద్లో జన్మించిన తేజస్వీ తొలుత అతిథి పాత్రల్లో నటించింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మనం, హార్ట్ అటాక్ లాంటి మూవీల్లో గెస్ట్ రోల్ ప్లే చేసింది.
ఐస్ క్రీం అనే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కేరింత సినిమాతో ఫేమ్ సాధించింది.
ఈమె ఎక్కువగా మోడ్రన్ లుక్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
సినీ కెరీర్లో ఇంకా మంచి ఆఫర్ల కోసం తేజస్వీ ఎదురు చూస్తుంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్గా ఉంటుంది.
కూచిపూడి నృత్యకారిణీ అయిన ఈమె సినీ కెరీర్ కంటే ముందు డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా పని చేసింది.
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్గా పేరుపొందిన ఈమె తమిళంలో ఒకే ఒక్క సినిమాలో నిటించింది. నట్పదిగారం 79 అనే సినిమా పూజ అనే పాత్ర చేసింది.
YouSay న్యూస్ & ఎంటర్టైన్మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్ను ఇన్స్టాల్ చేయండి
సంక్రాంతి పండుగకు బాలకృష్ణ సినిమాలు అంటే ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ అన్నట్లుగా మారింది. బాలయ్య నటించిన చిత్రాలు సంక్రాంతి విడుదల కాగానే సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. రెండు ...
టాలీవుడ్ సూపర్స్టార్ రష్మిక మందన్న గాయపడింది. ఇటీవల జిమ్లో వ్యాయామం చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జిమ్ సెషన్ సమయంలో జరిగిన ఈ ...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మావెరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం “గేమ్ ఛేంజర్” గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ...
భారతీయ సినీ రంగంలో అన్నపూర్ణ స్టూడియోస్ వినూత్న సాంకేతికతను పరిచయం చేసింది. డాల్బీ టెక్నాలజీని (Dolby Technology) దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టెక్నాలజీతో కూడిన ...
ఈ సంక్రాంతి పండుగ వేళ.. టాలీవుడ్ నుంచి ప్రేక్షకులను (Game Changer Review) అలరించడానికి వచ్చిన సినిమా “గేమ్ ఛేంజర్.” గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ...
తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలిపారు. ...
హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ సందేశ్ లవర్ బాయ్గా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా సరైన హిట్లేక అతని కెరీర్ ...
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన వ్యంగ్యంతో, హాస్యంతో స్టేజ్పై సరికొత్త ఉత్సాహాన్ని నింపుతారని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఆయన ...
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ చిత్రం జనవరి 12, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ...
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సంధ్య ...
మోహన్బాబు యూనివర్సిటీలో ఇటీవల సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు మోహన్బాబు (Mohanbabu) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాల్లో ...
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు చోరి చేసేందుకు సైబర్ నేరస్తులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ...
హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్లోనే మాయని మచ్చలాగా ...
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్