నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లాక్మే ఫ్యాషన్ వీక్లో మెరిసింది. బ్లాక్ అండ్ గోల్డ్ శారీలో అందాలు ఆరబోసింది. జేజే వాలయ డిజైన్ చేసిన ఈ చీరలో రష్మిక క్యూట్ స్మైల్తో అందరి మనసులు దోచింది. ఈ శారీలో వయ్యారంగా ర్యాంప్ చేసి అందరినీ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫ్యాషన్ షోకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’ మూవీలో నటిస్తోంది. హిందీలో ‘యానిమల్’ సినిమాలో నటించింది.
Courtesy Twitter: Rashmika Mandanna
Courtesy Twitter: Rashmika Mandanna
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!