భారత్‌తో సిరీస్‌.. ఆసీస్ జట్టు ప్రకటన
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌తో సిరీస్‌.. ఆసీస్ జట్టు ప్రకటన

    భారత్‌తో సిరీస్‌.. ఆసీస్ జట్టు ప్రకటన

    October 28, 2023

    వరల్డ్‌కప్‌ తర్వాత టీమిండియాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఆస్ట్రేలియా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా మాథ్యూ వేడ్‌ను ఎంపిక చేసింది. నవంబరు 23 నుంచి సిరీస్‌ ప్రారంభం కానుంది. తుది జట్టు ఇదే..

    ఆసీస్‌: మాథ్యూ వేడ్, బెహ్రెన్‌డార్ఫ్‌, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మ్యాక్స్‌వెల్‌, తన్వీర్, షార్ట్, స్మిత్, స్టోయినిస్, వార్నర్, ఆడం జంపా.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version