• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విషాదం; కాల్పుల్లో గాయపడిన మంత్రి మృతి

    తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిశోర్ దాస్ మృతి చెందారు. కాల్పుల తర్వాత భువనేశ్వర్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. మంత్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లో కిశోర్ దాస్‌పై ఏఎస్ఐ గోపాల్ దాస్ [కాల్పులు](url) జరిపిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. Moment When Odisha Health Minister #NabaDas Shot. … Read more

    విషాదం; కాల్పుల్లో గాయపడిన మంత్రి మృతి

    తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిశోర్ దాస్ మృతి చెందారు. కాల్పుల తర్వాత భువనేశ్వర్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. మంత్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లో కిశోర్ దాస్‌పై ఏఎస్ఐ గోపాల్ దాస్ [కాల్పులు](url) జరిపిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. Moment When Odisha Health Minister #NabaDas Shot. … Read more

    బాలిక మిస్సింగ్ విషాదాంతం

    హైదరాబాద్‌లో అదృశ్యమైన నాలుగో తరగతి విద్యార్థిని ఇందు అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెం చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. ఇందు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం ఇందును తండ్రి నరేష్ పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. ఆ తర్వాత బాలికా ఎక్కడా కనిపించలేదు. తల్లిడండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించగా చెరువు వైపు వెళ్తున్నట్లు కనిపించింది.

    ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత..

    ఆమె ఓ గాన కోకిల. ఆమె స్వరంతో ఎన్నో మధురమైన గీతాలను పాడింది. దేశ విదేశాల్లో తన గాత్రం వినిపించి పాటకు ప్రాణం పోసింది. ఆమె పాడిన పాట వింటే చాలు అలా మైమరచిపోవాల్సిందే. అలాంటి గొంతు ఇప్పుడు మూగబోయింది. విషయంలోకి వెళ్తే.. ఇండియన్‌ నైటింగల్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ్ గాయని లతా మంగేష్కర్ నేడు తుదిశ్వాస విడిచింది. కారోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూనే మరణించింది. గత 29 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నేడు కన్నుమూసినట్లు ఆమె … Read more